Monday, April 29, 2024

అమరావతి : ఏపీ రెండో విడత పంచాయతీ రేపే

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రెండో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్ననాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రెండో దశలో 3328 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.  అదే విధంగా 33 వేల, 570 వార్డలకు గాను 12 వేల 594 వార్డులు ఏకగ్రీవం అయ్యాయన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement