Thursday, May 2, 2024

అమరావతి : ఏపీలో తుది విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుతోంది.  ఫ్యాక్షన్ నేపథ్యంతో పాటు, గతంలో గొడవలు జరిగిన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. మొత్తం 48 వేల మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు, పోలింగ్ ప్రక్రియను వీడియోను తీస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోలీంగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ దాదాపు 11 శాతం పోలింగ్ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement