Thursday, May 16, 2024

వరాహానికి పాలిచ్చిన గోమాత!

ఒంగోలు, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఆకలి తో అలమటిస్తూ వచ్చిన ఓ వరాహానికి గోమాత పాలు ఇచ్చి న సంఘటన సంచల నం రేపింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఈ దృశ్యం కనిపించింది. పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఆవు తిరుగు తుండగా అటుగా వచ్చిన ఓ పంది వచ్చింది. ఆవు దగ్గరికి వెళ్లి పొదుగును పట్టి పాలు తాగింది. తన జాతి కాకపోయినా…బిడ్డ ఆకలి తల్లికి తెలుసన్నట్టుగా ఆ ఆవు ఏమీ చేయకుండా పాలిచ్చింది. పక్కనే తన తన పెయ్య ఉన్నా ఊరుకుంది. కడుపునిండిన తరువాత వరాహం వెళ్లిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement