Saturday, April 27, 2024

Sundaram Master ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

హర్ష చెముడు హీరోగా నటించిన కొత్త సినిమా ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దివ్యశ్రీ పాద హీరోయిన్‌గా నటించింది. ఆర్‌టీటీ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాగా, ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement