Thursday, May 2, 2024

రెండు ఓటీటీల్లో ‘మామా మ‌శ్చీంద్ర’.. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజ్ కాగా.. అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో, థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వ‌చ్చేస్తొంది మామా మశ్చీంద్ర మూవీ. ఈ సినిమా ఓటీటీ హ‌క్కులు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్స్ ద‌క్కించుకోగా.. ఈ వీకెండ్ అంటే అక్టోబర్ 20వ తేదీన ఈ మూవీ రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement