Friday, May 17, 2024

TS చెరువులోదూకి ఉపాధ్యాయురాలు ఆత్మ హత్య..

చెన్నూర్, (ప్రభ న్యూస్) మంచిర్యాల జిల్లా, చెన్నూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఉపాద్యాయురాలు తిరుమల (35) సోమవారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల సిబ్బంది కారణంగానే తిరుమల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని వెలికి తీసి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement