Monday, May 20, 2024

సాగరతీరాన..

మాల్దీవుల్లో విహరిస్తోంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. ప్రైవేట్ రిసార్ట్స్ తీరంలో ఇసుక తిన్నెల్లో స్విమ్మ్ షూట్ వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోందీ భామ. ఆ ఫొటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇవాళ కొన్ని అల‌లు సృష్టిస్తున్న భావ క‌లుగుతోంది..అంటూ స్టిల్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసి వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ యోగాబ్యూటీ పోస్ట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన శిల్పాశెట్టి మ‌ళ్లీ హంగామా 2, నిక‌మ్మ చిత్రాల‌తో రీఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement