విజయనగరం
ఓటీఎస్పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, (ప్రభ న్యూస్) : గృహ నిర్మాణ లబ్ధిదారులందరినీ గుర్తించి, వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర...
హాస్టళ్లలో ఫెసిలిటీస్ లేవ్.. స్టడీ కొనసాగేది ఎట్లా..?
గుమ్మలక్ష్మీపురం, (ప్రభ న్యూస్) : మండలంలో భద్రగిరిలో ఏర్పాటు చేసిన ఆర్ఐటీఐ శిక్షణ కేంద్రంలో సమస్యలు కొలువు దీరడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్...
ఏపీ, ఒడిశా మధ్య చర్చలు.. కొఠియా గ్రామాల్లో ప్రశాంతత..
విజయనగరం, ప్రభ న్యూస్: ఏపీ-ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ ఈనెల 9న భువనేశ్వర్లో కలయిక వల్ల దశాబ్ధాల కాలంగా ...
లెక్చరర్లు లేరు.. ఇంటర్ స్టడీ గట్టెక్కేదెట్లా..?
విజయనగరం, (ప్రభన్యూస్): పాలకుల అచేతనత్వం..అధికారుల నిర్లక్ష్యం..వెరసి తమ చదువులు గత ఏడాది కరోనా ఖాతాలో జమైపోయాయని వాపోతున్న కేజీబీవీ ఇంటర్...
గిరిజన బతుకులు నేటికీ చికట్లోనే..
మెరకముడిదాం, (ప్రభ న్యూస్): గిరిజనులు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు పత్...
ZP వైస్ ఛైర్మన్గా కొర్రజన్ని సింహాచలం
విజయనగరం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా పాచిపెంట జెడ్పిటిసి సభ్యుడు కొర్రజన్ని సింహాచలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన...
ఎమ్మెల్సీకి ఇందుకూరి తొలి నామినేషన్..
విజయనగరం, (ప్రభ న్యూస్) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్ధి ఇందుకూరి రఘురాజు తొలి నామినేషన్ వేసారు. రిటర్నింగ్ అధికారి...
Oh My god: బొప్పాయికి తొండం, చెవులు.. పూజలు చేస్తున్న భక్తులు..
తెర్లాం, (ప్రభ న్యూస్) విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని అరసబలగలో ఓ వింత జరిగింది. సర్పంచ్ సాయిరాం ఇంటి వద్ద వేసిన బొప్పాయి మొక్కకు ...
దైవ చింతన లేకనే.. అనర్థాలు: స్వరూపానందేంద్ర స్వామీ..
వేపాడ, (ప్రభ న్యూస్): హిందూ సనాతన ధర్మాన్ని పాటించకపోవడం దైవారధన కొరవడడం పల్లే ప్రజలు కష్టాలుపాలవుతున్పారని విశాఖజిల్లా చినముషిడివాడ శారద...
రైతు బజార్లో నిర్ణీత ధరలకు మాత్రమే కూరగాయలను విక్రయించాలి…
విజయనగరం, (ప్రభ న్యూస్) :రైతు బజార్లో బోర్డు మీద ప్రకటించిన ధరలకు మాత్రమే కూరగాయలను విక్రయించాలని, అంతకన్నా ఎక్కువగా విక్రయిస్తే చర్యలు త...
సర్కార్ పెద్దల తీరుపై రగిలిపోతున్న ‘భీమసింగి’ రైతులు
విజయనగరం : వంచన పంచన ఎన్నాళ్లిలా మగ్గిపోవాలంటూ ఇటు భీమసింగి చక్కెర కర్మాగారంలోని చెరకు రైతులు.. అటు కార్మికులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
విజయనగరం జిల్లాలో 8730 మంది రైతులకు పంటనష్ట పరిహారం
సెప్టెంబర్ నెలలో సంభవించిన గులాబ్ తుఫాన్కు జిల్లాలో పంట నష్టపోయిన 8730 మంది రైతులు పంట నష్టపరిహారంగా రూ.3.91కోట్ల లబ్ధిపొందడం జరిగిందని ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -