Monday, April 29, 2024

Oh My god: బొప్పాయికి తొండం, చెవులు.. పూజలు చేస్తున్న భక్తులు..

తెర్లాం, (ప్రభ న్యూస్‌) విజ‌య‌న‌గ‌రం జిల్లా తెర్లాం మండలంలోని అరసబలగలో ఓ వింత జ‌రిగింది. సర్పంచ్‌ సాయిరాం ఇంటి వద్ద వేసిన బొప్పాయి మొక్కకు వినాయకుడి ఆకారంలో పండు కాసింది. అయితే గ్రామంలో భక్తులు వినాయకుడు గ్రామంలోకి వచ్చాడ‌ని భావించి బొప్పాయి పండుకు పూజలు నిర్వహించారు. బొప్పాయి పండుకు చెవులు, తొండం అచ్చంగా వినాయకుడిలా ఉండ‌డంతో గ్రామస్థులు పూజ‌లు చేస్తున్నారు. కార్తీకమాసంలో ఇలా క‌నిపించ‌డం శుభ‌సూచ‌కంగా భావిస్తూ.. గొప్ప అవకాశం బొప్పాయి పండు రూపంలో వ‌చ్చింద‌ని నిత్య దైవారాధన చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement