Thursday, May 2, 2024

పట్టాభికి టీడీపీ అంటేనే భయం: విజయసాయి

టీడీపీ నేత పట్టాభి మాల్దీవులకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు. పట్టాభి భయపడేది వైసీపీకి కాదని.. టీడీపీ అంటే భయమని పేర్కొన్నారు. ‘’ జైలు నుంచి రాగానే మాల్దీవ్స్ చెక్కేశాడు పట్టాభి. విగ్రహాలపై దాడులు చేయించి ప్రభుత్వంపై చంద్రబాబు విషప్రచారం చేసినట్లే తనపైనా దాడి చేసి ప్రచారానికి వాడుకుంటాడేమోనని భయపడినట్లున్నాడు. తప్పుడు మాటలను పార్టీ పెద్దగా ఖండించాల్సిందిపోయి ప్రచారానికి వాడుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: లోన్ కావాలా?.. కర్నూల్ లో బ్యాంకుల మెగా రుణ మేళా

Advertisement

తాజా వార్తలు

Advertisement