Wednesday, May 15, 2024

వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండ్రోజులుగా శ్రీకాంత్ రెడ్డి జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement