Thursday, May 2, 2024

అవినాష్ త‌ల్లి శ్రీల‌క్ష్మీకి వైఎస్ విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శ

కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రిలో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త‌ల్లి శ్రీల‌క్ష్మీ చికిత్స పొందుతున్నారు. అయితే అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించడానికి వైఎస్ విజయమ్మ కాసేపటి క్రితం విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితులపై వైయస్ విజయమ్మ వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement