Thursday, May 16, 2024

సీబీఐ కస్టడీకి వైఎస్ భాస్కర్ రెడ్డి.. కోర్టు గ్రీన్ సిగ్నల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ఈనెల 24వతేదీ వరకు సీబీఐ భాస్కర్ రెడ్డి, అతనితో పాటు ఉదయ్ కుమార్ ను తమ కస్టడీకి తీసుకొని విచారించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ఇద్దరినీ విచారించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement