Friday, April 26, 2024

జగన్‌ గొడ్డలిపోటును వైసీపీ నేతలు వారసత్వంగా తీసుకున్నారు : అచ్చెన్నాయుడు

అమరావతి : శేషగిరి రావుపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌ రెడ్డి గొడ్డలిపోటును వైసీపీ నేతలు వారసత్వంగా తీసుకున్నారన్నారు. వైసీపీ సర్కార్‌ ఆగడాలకు అడ్డుపడితే అణచివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు చేసే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement