Friday, April 26, 2024

ఆరు లారీలు ఢీ : మ‌ధ్య‌లో నుజ్జునుజ్జ‌యిన కారు

ఆరు లారీలు ఒక‌దానికొక‌టి ఢీకొన‌గా.. ఓ కారు లారీల మ‌ధ్య‌లో నుజ్జునుజ్జ‌యిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు లారీలు పరసస్పరం ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఓ కారు నుజ్జునుజ్జయ్యింది. మరోవైపు ఒక వ్యాన్ లో నుంచి పాస్పరస్ డైక్లోరైడ్ ద్రావణం లీక్ అవుతోంది. ద్రావణం నుండి ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement