Tuesday, April 30, 2024

పులిరామన్న గూడెం హాస్టల్ ను సందర్శించిన పోలవరం డీఎస్పీ

ఏలూరు జిల్లా…. బుట్టాయిగూడెం మండలం పులిరామన్న గూడెంను పోలవరం డీఎస్పీ లతా కుమారి మంగళవారం సాయంత్రం
తన సిబ్బందితో సందర్శిచారు. ఇటీవల 4వ తరగతి బాలుడు హత్యకు గురైన నేపథ్యంలో వసతి గృహం, స్కూల్ లోని విద్యార్థులకు వారి తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు డీఎస్పీ ప్రయత్నం చేశారు. కాగా వసతి గృహంలో ఉన్న 125 మంది విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులు లతా కుమారు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement