Saturday, April 27, 2024

బిపిన్ రావత్ కు విజయసాయి నివాళి

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్ కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నివాళి అర్పించారు. తమ పార్టీ అధినేత జగన్ తరపున జనరల్ రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళి అర్పించానని విజయసాయి చెప్పారు. దేశ రక్షణకు రావత్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమయిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement