Friday, May 3, 2024

Breaking: అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్య

అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రేగిడి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సచివాలయంలో ఉరేసుకొని అగ్రికల్చర్ అసిస్టెంట్ హరి ప్రసాద్ మృతి చెందారు. హరి ప్రసాద్ మృతిపై తోటి సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement