Saturday, May 18, 2024

శారదాపీఠాధిపతి ఆశీస్సులు అందుకున్న- ఎంపీ వద్దిరాజు

ఖమ్మం : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారిని హైదరాబాద్ లో కలుసుకుని ..ఆశీస్సులు అందుకున్నారు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఈ సందర్భంగా స్వామి వారికి రవిచంద్ర ఫల పుష్పాలను అందజేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం రవిచంద్ర ను శాలువాతో స‌త్క‌రించి, ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement