Monday, April 29, 2024

Yemmiganur – ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో విజిలెన్స్ త‌నిఖీలు

క‌ర్నూలు జిల్లా (ఎమ్మిగనూరు) – ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శనివారం తనిఖీలు చేశాయి. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. మందులు స్టాక్ వివరాలు.. పరికరాలు, తదితర అంశాలను అక్కడి వైద్యులను, సిబ్బందిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement