Saturday, April 27, 2024

Nizamabad – చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు ….

నిజాంబాద్ నుండి నర్సంపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు కొత్తపెళ్లి కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం తప్పించబోయి చెట్టుకు ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే నిజాంబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో 15 మంది వరకు ప్రయాణిస్తున్నారు వీరికి ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు అనంతరం కొత్తపెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement