Friday, April 26, 2024

‘మా బాబే సీఎం’ అని మురిసిపోండి: విజయసాయి సెటైర్

టీడీపీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట. వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. ‘మా బాబే సీఎం’ అని గ్రాండ్ గా ఒక సినిమా తీసుకుని మురిసిపోండి. వేరే మార్గం లేదు’ అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement