Saturday, May 4, 2024

రెండు కార్లు ఢీ – ఐదుగురికి గాయాలు

కర్నూలు జిల్లా. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని, నందవరం మండలం ,హాలహర్వి-చిలకలడోన్ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదు మందికి గాయాలు. అయ్యాయి. తెల్లవారుజామున చోటు చేసుకునే ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు, బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement