Wednesday, May 8, 2024

మహాత్మా జ్యోతిరావు పూలే సీఎం జ‌గ‌న్ నివాళులు

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement