Friday, May 17, 2024

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి : విజయశాంతి

తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement