Monday, May 20, 2024

TTD | నూతన సంవత్సరానికి తిరుమల ముస్తాబు

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి : ఆంగ్ల నూతన సంవత్సరానికి తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మహాద్వారం మొదలుకొని ధ్వజస్తంభం, బంగారు వాకిలి, వైకుంఠద్వారం ఆలయంలోని ఉప ఆలయాలు తదితర ప్రాంతాలలో వివిధ రకాల పుష్పాలతో భక్తులను కనువిందుచేసేలా అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ మేరకు టీటీడీ ఉద్యానవిభాగం డిప్యూటి డైరెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది పుష్పాలను అలంకరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement