Saturday, April 27, 2024

Breaking: టీడీపీ మూడో జాబితా.. 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వీరే…

తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. 11 అసెంబ్లీ స్థానాలకు థర్డ్ లిస్ట్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన బాబు.. తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది.

అసెంబ్లీ అభ్యర్థులు:
మైలవరం- వసంత కృష్ణ ప్రసాద్, పలాస-గౌతు శిరీష, పెనమలూరు-బోడె ప్రసాద్, పాతపట్నం-గోవిందరావు, శృంగవరపుకోట- కోళ్ల లలితా, కాకినాడ సిటీ-వెంకటేశ్వర్ రావు, అమలాపురం-ఆనందరావు, నరసరావుపేట- అరవింద్ బాబు, చీరాల-మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement