Sunday, April 28, 2024

Breaking: టీడీపీ లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా ఇదే..

తెలుగుదేశం పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండో జాబితాను విడుదల చేయగా.. ఇవాళ 13లోక్ సభ స్థానాలకు థర్డ్ లిస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

ఎంపీ అభ్యర్థులు:
విశాఖ-మాత్కుమిల్లి, శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు, నంద్యాల-బైరెడ్డి శబరి, అమలాపురం-గంటి హరీష్ మాధుర్, ఏలూర్-పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ-కేశినేని చిన్ని, గుంటూరు-పెమ్మిసాని చంద్రశేఖర్, నరసరావుపేట-లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్, నెల్లూరు-వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు-దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కర్నూల్-బస్తిపాటి నాగరాజు, హిందుపురం-డీకే పార్థసారధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement