Saturday, April 27, 2024

AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికన కలెక్టర్..

శ్రీ సత్య సాయి బ్యూరో, జనవరి 6 (ప్రభ న్యూస్) : రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శనివారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా బెంగళూరు నుండి రోడ్డుమార్గం ద్వారా అనంతపురం వెళ్తున్నారు. ఈ సందర్భంగా.. ఉదయం 9గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దు ప్రాంతమైన రక్ష అకాడమీ నందు (చిలమత్తూరు వద్ద)జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement