Sunday, May 5, 2024

ACB: లంచంతో పట్టుబడ్డ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి

నంద్యాల జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ఓ రైతు వద్ద నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement