Thursday, May 2, 2024

పిడుగుపాటుకు ముగ్గురు మృతి…

శ్రీకాకుళం : జిల్లాలోని సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో పిడుగులు పడటంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సరుబుజ్జులి మండలం చిగురువలస గ్రామ పొలాల్లో పనిచేస్తున్న మద్దాడ పద్మనాభం(68), నేటింటి గోవింద (42) అనే వారిపై పిడుగు పడటడంటో వారిద్దరూ మరణించారు. అదేవిధంగా సారవకోట మండలం ఉప్పరవాని పేట గ్రామానికి చెందిన ములికి ప్రసాద్ అనే రైతు కూడా పిడుగుపాటుకు మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement