Tuesday, May 7, 2024

Etcherla: యువతి కిడ్నాప్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఇండస్ట్రియల్ ప్రాంతానికి చెందిన దుర్గాభవాని అనే యువతి కిడ్నాప్ కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కారులో వచ్చి అపహరించినట్లుగా కుటుంబసభ్యులు తెలియచేస్తున్నారు. యువతి కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement