Saturday, May 4, 2024

Srikakulam : స్కూల్ బ‌స్సు బోల్తా.. 15మంది విద్యార్థుల‌కి గాయాలు

స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 30మంది విద్యార్థులు ఉన్నారు. కాగా 15మంది గాయ‌ప‌డ్డారు. గాయాల‌పాలైన వారిని ద‌గ్గ‌ర‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపుర గ్రామం వద్ద అవధానుల చెరువులో బ‌స్సు బోల్తా పడింది. కాగా రొట్టవలస కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు బోల్తా పడింది. కాగా విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రికి చేరుకున్నారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement