Sunday, May 5, 2024

స్లాబ్ కూలి.. ఆరుగురు ప్రయాణికులకు గాయాలు

ఏలూరు ప్రభ న్యూస్ క్రైమ్.. ఏలూరు ఏపీఎస్ఆర్టీసీ పాత బస్టాండ్ లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద స్లాబ్ కూలింది. దాంతో అక్క‌డ ఉన్న ఆరుగురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గాయపడిన ప్రయాణికులను వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో ఏలూరు టూ టౌన్ పోలీసులు తరలించారు. బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా కుప్పకూలిoది. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement