Wednesday, May 8, 2024

Breaking: గుడివాడలో రోడ్డుప్రమాదం… ముగ్గురు యువకులు దుర్మరణం

రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొనడంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.

ప్రమాదంలో మరణించిన యువకులు సోహెల్, సాయి, హర్షగా గుర్తించారు. ఈప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement