Tuesday, May 7, 2024

ROJA: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజా

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను అధికారులు అభినందనలు తెలిపారు. కాగా, 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ రెండోసారి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బా«ధ్యతలు నిర్వర్తించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement