Wednesday, May 8, 2024

TDP: రాజ‌మండ్రి, పొన్నూరుల‌లో నేడు ‘రా క‌దిలిరా’ బ‌హిరంగ స‌భ‌లు…

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, గుంటూరు జిల్లా, పొన్నూరులలో ‘రా కదలిరా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం హెలికాఫ్టర్‌లో పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం చేరుకుని ‘రా కదలి రా’ సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement