Monday, May 6, 2024

Breaking: ఏపీ సీఎం క్యాంపు కార్యాల‌యానికి వెళ్లిన ఆర్‌.కృష్ణ‌య్య

బీసీ నేత ఆర్‌.కృష్ణ‌య్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు. వైసీపీ నుంచి రాజ్యసభ రేసులో ఆర్‌.కృష్ణ‌య్య ఉన్నారు. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఆర్‌.కృష్ణ‌య్య కొనసాగుతున్నారు. గతంలో ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement