Friday, May 3, 2024

భీమవరం బయల్దేరిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంకు బయల్దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోడీ బయల్దేరారు. కాసేపట్లో ప్రధాని భీమవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి ఒకే హెలికాప్టర్ లో ప్రధాని మోడీ, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement