Thursday, April 25, 2024

రాజీవ్ సాగర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని

ఇటీవల తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ కు మంత్రి శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement