Sunday, April 28, 2024

అపార్ట్మెంట్ వాచ్ మెన్ దారుణ హత్య.. గొడ‌వ‌ప‌డుతున్న వ్య‌క్తుల‌ను అడ్డుకున్నందుకే..

నెల్లూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని హరినాథ పురం అయిదో వీధీ పీపుల్స్ పార్క్ వద్ద స్నేహితులతో గొడవపడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అడ్డుకోవ‌డంతో ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. వారిని అడ్డుకున్న కార‌ణంగా వాచ్ మెన్ ని అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. భార్య హేమలత కళ్ల ముందే వాచ్ మెన్ మోహన్ ను దుండగులు హతమార్చి పరారయ్యారు. కేసు నమోదు చేసి నిందితులు విష్ణు. సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టిన బాలాజీనగర్ పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement