Sunday, May 12, 2024

చిత్తశుద్ధితోనే జగన్ పాలన : బుచ్చింగారి తిరుపతి

విడవలూరు, ప్రభ న్యూస్ : ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు చిత్తశుద్ధితోనే ఏపీ సీఎం జగనన్న పనిచేస్తున్నారని రాష్ట్ర మత్స్య కారుల కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చింగారి తిరుపతి అన్నారు. ఆదివారం రామచంద్రపురం పురం గ్రామం సచివాలయం పరిధిలో జగనన్న, మా భవిష్యత్ కార్యక్రమం గురించి ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి జగన్ స్టిక్కర్ లలను అంటిచడం జరిగింది. మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనలు మేరకు గ్రామల్లో విస్తృతంగా పర్యటన చేసారు. ఈ కార్యక్రమం వైసీపీ నేతలు పామంజి జయరామయ్య, సచివాలయం కన్వినర్, వావిలి లక్మి, గృహ సారదులు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement