Tuesday, April 30, 2024

Letter to Modi – తుపాను బాధితులను ఆదుకోండి: ప్ర‌ధాని మోడీకి చంద్ర‌బాబు లేఖ‌..

అమరావతి: తుపాను వల్ల నష్టపోయిన ఏపీ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు.మొత్తం ‘22 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బ‌తిన్నాయ‌న్నారు..రూ..10వేల కోట్ల మేర పంట నష్టం ఉంటుందని అంచనా వేశార‌ని తెలిపారు… తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల‌ని కోరుతూన కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌కు రాక‌ముందే కొత్త మొత్తాన్ని పంపాల‌ని మోడీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement