Thursday, May 2, 2024

TS: ఖమ్మం జిల్లాలో.. మంత్రులకు ఘన స్వాగతం

రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పనులను ప్రారంభించడం మొదలు పెట్టారు. అయితే ఖమ్మం జిల్లాకు వచ్చిన మంత్రులకు ఘన స్వాగతం లభించింది.

మంత్రిగా, ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా ఖమ్మం జిల్లాకు విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పొంగులేటి అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement