Thursday, May 16, 2024

BREKING NEWS: కేసీఆర్ కోలుకొని అసెంబ్లీకి రావాలి…. సీఎం రేవంత్‌రెడ్డి

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్యం అందించాల‌ని ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని అసెంబ్లీకి రావాల‌ని కోరారు.

తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో కేసీఆర్ మాట్లాడాలని, రాష్ట్ర‌ప్ర‌భుత్వం నుంచి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. కేసీఆర్ కోలుకుంటున్నార‌ని చెప్పారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ యశోద ఆస్పత్రికి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement