Tuesday, April 30, 2024

AP: కర్నూలు జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికర్నూలు జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌టించ‌నున్నారు. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు.

అప్తులు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇకపై మీరూ మా కుటుంబ సభ్యులే. అధైర్యపడవద్దు.. మీకు అండగా టీడీపీ ఉందని చెప్పేందుకే చంద్రబాబు నాయుడు నన్ను పంపించారు. ధైర్యంగా ఉండండి..’ అంటూ బాధిత కుటుంబాలను ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement