Saturday, April 27, 2024

మరుగుదొడ్ల నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు

శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికలకు మరుగుదొడ్ల లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను స్థానిక టీడీపీ నేతలు ఎంపి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన ఎంపీ నిధులులో ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికి కృతజ్ఞతలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement