Saturday, May 4, 2024

Machilipatnam – భక్తిశ్రద్ధలతో మొహర్రం చెస్ట్ బీటింగ్

మచిలీపట్నంలో మొహర్రం పర్వదిన కార్యక్రమాల ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కోనేరు సెంటర్లో నిర్వహించిన చెస్ట్ బీటింగ్ లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు.పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ త్యాగానికి నీరతిగా , చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చెస్ట్ బీటింగ్ చేస్తూ అమరవీరులకు రక్తంతో నివాళులు అర్పించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని ముస్లిం మత పెద్దలు తెలియచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement