Monday, April 29, 2024

రెండు ఆల‌యాల్లో చోరీ..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గోనెగండ్ల నుండి రెండు ఆలయాలలో చోరీ జరిగింది చింతల చింతల ముని నల్లారెడ్డి కాశీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉండి నీ దొంగలు పగలగొట్టి అందులో నగదు, నట్రా దొంగలు దోచుకెళ్లారు. దొంగలు దోచుకెళ్లిన సొమ్ము రూ. 4 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనిపై ఆయా ఆల‌యాల అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు..కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..‌

Advertisement

తాజా వార్తలు

Advertisement