Saturday, May 4, 2024

నందికొట్కూరులో దొంగల హల్చల్… 5 షాపుల్లో చోరీ

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నందికొట్కూరు పాత బస్టాండు సమీపంలో 5షాపుల సెట్టర్ తాళాలు పగులగొట్టి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. 5షాపుల్లో దొంగలు రూ.3లక్షల విలువ చేసే కిరాణం సరుకులు, రూ.2లక్షల సిగరెట్ల బండిల్ ను ఎత్తుకెళ్లారు. రద్దీ ప్రాంతంలో ఈ దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement